అధ్యాపకుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

78చూసినవారు
అధ్యాపకుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలానికి చెందిన ప్రైవేట్ అధ్యాపకుడు ( లెక్చరర్) డాక్టర్ శ్రీనయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. డాక్టర్ శ్రీనయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. తోటి అధ్యాపకులు ఈరోజు శ్రీనయ్య కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు 70వేల 599 రూపాయల నగదును అందజేశారు.

సంబంధిత పోస్ట్