ఘనంగా ధ్వజారోహణం
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంగ్రామంలో గల వెంకటేశ్వర ఆలయంలో శనివారం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన సంతానార్త దంపతులకు విశేష గరుడ ప్రసాద వితరణ జరిగింది. స్తానార్చకులు శ్రీ మధ్వాదుల సముద్రాల శ్రీమన్నారాయణ చార్యులు, ప్రధానార్చకులు శ్రీ ప్రసాద చార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం పూజలు నిర్వహించారు.