యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలు

67చూసినవారు
యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలు
యాదాద్రి క్షేత్రాన్ని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.

సంబంధిత పోస్ట్