నీటి సరఫరాలో అంతరాయం

56చూసినవారు
పెద్దఅడిశర్లపల్లి: హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే కోదండాపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లోని ఫేస్-2 పంపులోని ఎన్ఆర్వి వాల్వు మరమ్మతులకు గురి కావడంతో నీరు పంపుల్లోకి చేరింది. దీంతో జంట నగరాలకు రెండు రోజులపాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కాగా నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మత్తులు ప్రారంభించామని జలమండలి డిజిఎం బాబు గురువారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్