మృతుని కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

50చూసినవారు
మృతుని కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం
నల్లగొండ పట్టణం 29వ వార్డు బషీర్ బాగ్ కి చెందిన బాపట్ల ముత్యం అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ద్వారా 25 వేల రూ. ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకి గురువారం అందజేశారు. స్థానిక వార్డు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్