![మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మానం మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మానం](https://media.getlokalapp.com/cache/1b/fd/1bfd31a8806fc0e258d39bfa31d214cf.webp)
మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మానం
పదవి కాలం ముగిసిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మునగాల ఎంపీపీ బిందు, నరేందర్ రెడ్డి , వైస్ ఎంపీపీ బుచ్చిబాబు, ఎంపిటీ సీ, లతో పాటు మాజీ సర్పంచ్ లకు మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దీన్ దయాల్, మునగాల తహసీదారు ఆంజనేయులు మాజీ ప్రజా ప్రతినిధుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ భూపాల్ రెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.