మిర్యాలగూడలో ఘనంగా బీపీ మండల్ జయంతి

72చూసినవారు
మిర్యాలగూడలో ఘనంగా బీపీ మండల్ జయంతి
మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్, కొర్ర పిడత సురేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ, బీసీలకు 27% రిజర్వేషన్ ప్రాధాన్యతను బీపీ మండల్ యొక్క ప్రత్యేకతలను వివరించారు.

సంబంధిత పోస్ట్