పొలాలకు దారి ఏర్పాటు చేయడం అభినందనీయం

52చూసినవారు
పొలాలకు దారి ఏర్పాటు చేయడం అభినందనీయం
రైతుల సౌకర్యార్థం పంట పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొత్త సామ్యా తండాలో రైతులు పొలాలకు వెళ్ళేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడుతుండగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధనావత్ చందు సొంత ఖర్చులతో మట్టి రోడ్డుని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు. సేవా దృక్పధం కలిగిన నాయకులకు ప్రజాదరణ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్