పోటెత్తిన ప్రజానీకం...!

57చూసినవారు
పోటెత్తిన ప్రజానీకం...!
ప్రజాపాలనలో భాగంగా బుధవారం మిర్యాలగూడ మండలం జంకుతండ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గోని దరాఖాస్తులను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్