ఘనంగా మైసమ్మ తల్లి పండుగ మహోత్సవం

1891చూసినవారు
ఘనంగా మైసమ్మ తల్లి పండుగ మహోత్సవం
మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముధిరెడ్డి నర్సిరెడ్డి గురువారం నిర్వహించిన మైసమ్మ తల్లి పండుగకి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తనయుడు బత్తుల ఈశ్వర్ రెడ్డి హాజరయ్యారు. మైసమ్మ తల్లి దయవలన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ప్రార్థించారు. ఈ పండుగలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్