రఘు వీర్ సమక్షంలో జానా జన్మదిన వేడుకలు

64చూసినవారు
రఘు వీర్ సమక్షంలో జానా జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత చేరికల కమిటీ ఛైర్మన్ కుందూరు జానా రెడ్డి, నీటిపారుదలశాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామచంద్ర గూడెంలో ఉన్న ఎంపీ రఘు వీర్ నివాసంలో ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి భారీ కేక్ ఏర్పాటు చేయగా జానా తనయుడు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి కేక్ కోసి నాయకులు కార్యకర్తలకు పంచారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి జానా, ఉత్తమ్ లు చేసిన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్