మాడ్గులపల్లి మండలానికి నూతన ఎస్ఐ గా కృష్ణయ్య

82చూసినవారు
మాడ్గులపల్లి మండలానికి నూతన ఎస్ఐ గా కృష్ణయ్య
మాడ్గులపల్లి మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ పనిచేసిన శోభన్ బాబు బుధవారం నల్లగొండ విఆర్ కి అటాచ్ చేయడం జరిగింది. అయన స్థానంలో మాడ్గులపల్లి మండలంకు ఎస్ఐ గా మిర్యాలగూడ టూటౌన్ నుంచి మాడ్గులపల్లికి కృష్ణయ్య ను ఎస్ ఐ గా నియామకం చేయడం జరిగింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ కృష్ణయ్య మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రత కాపాడడంలో తన వంతు కృషి చేస్తాను అని అన్నారు.

సంబంధిత పోస్ట్