మిర్యాలగూడ: దసరా కానుకగా డీఏ, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

53చూసినవారు
మిర్యాలగూడ: దసరా కానుకగా డీఏ, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి
ప్రజాపాలన ప్రజా ప్రభుత్వంలో దసరా కానుకగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావల్సిన డీఏ బకాయిలు ఐదు, పెండింగ్ లో ఉన్న మెడికల్, వార్షిక ఇంక్రిమెంట్, ఇతర పెండింగ్ బిల్లులు అన్నింటినీ ప్రభుత్వం మంజూరు చేయాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరత్ నాయక్ కోరారు. ఆదివారం మిర్యాలగూడలో అమరవీరుల స్థూపం వద్ద జరిగిన సంఘ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్