మార్చి 31 నాటికి అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి

68చూసినవారు
వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం లోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఆయిల్ సింక్రనైజేషన్ ను స్విచ్ ఆన్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్