మధ్యాహ్న భోజన పథకం బిల్లులు విడుదల

85చూసినవారు
మధ్యాహ్న భోజన పథకం బిల్లులు విడుదల
నల్గొండ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను విద్యాశాఖ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఐదు నెలలకు సంబంధించి రూ. 12, 10, 293 విడుదల చేసింది. వీటిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు రూ. 60, 750, పౌరసరఫరాల శాఖ ఇచ్చే సన్నబియానికి రూ. 8, 24, 775, బియ్యం రవాణా చార్జీలు రూ. 3, 05, 368, కార్యాలయంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర చెల్లింపులకు రూ. 20, 000 వేలు కేటాయించింది.

సంబంధిత పోస్ట్