తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలి

74చూసినవారు
తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, ఉద్యమాన్ని ఉధృతం చేసి ముందుకు నడపిన తెలంగాణ ఉద్యమకారులను, ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను జూన్ 2 తేదీ ఘనంగా సన్మానించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ కోరారు. గురువారం మిర్యాలగూడలో విలేఖర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరుల త్యాగం, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి దోహదపడిందన్నారు.

సంబంధిత పోస్ట్