కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని మాడుగులపల్లి మండల బిఆర్ఎస్ నాయకులు నాంపల్లి
జగన్ డిమాండ్ చేశారు. అందరిరైతులకు ఇంతవరకు రైతుబంధు జమ చేయలేదని బుధవారం స్థానిక విలేకరుల సమావేశంలో అన్నారు. ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు లక్షల రైతు రుణమాఫీని డిసెంబర్ 9న అమలు పరుస్తామని ఇంతవరకు కూడా రుణమాఫీని ప్రకటించలేదు. తద్వారా బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.