మృతదేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్

1548చూసినవారు
మృతదేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్
త్రిపురారం మండలం రాగడప గ్రామానికి చెందిన జక్కుల సైదయ్య (చిన్నోడు) కోడలు ఆదివారం నవ్య అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్