మదర్ డైరీ సభ్యునికి ఆర్థిక సహాయం

71చూసినవారు
మదర్ డైరీ సభ్యునికి ఆర్థిక సహాయం
పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన పెండ్యాల నరసింహారావు ఇటీవల మృతి చెందాడు. మృతుడు మదర్ డైరీ లో
సభ్యుడుగా ఉండడంతో గురువారం అతడి కుటుంబ సభ్యులకు పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోతునూరు మదర్ డైరీ చైర్మన్ రేపాకుల బక్కయ్య, ఎలిజాల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్