ఎస్సీ గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీ

85చూసినవారు
ఎస్సీ గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీ
నల్గొండ పట్టణంలోని స్థానిక slbc కాలనీ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనుములను నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి సందర్శించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. అనంతరం నాగార్జున సాగర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎకె ఫౌండేషన్ చైర్మన్ మరియు ఫౌండర్ అనిల్ కుమార్ మరియు విద్య దాన్ ఫౌండేషన్ వారు విద్యార్థుల కోసం లక్ష రూపాయల లైబ్రరీ కి సంబంధించిన పుస్తకాలు, కుర్చీలు బెంచీలు, బీరువాలు, ఫర్నిచర్ లకు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్