పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టిద్దాం

53చూసినవారు
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టిద్దాం
పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీటి కాలుష్యం లేకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. శుక్రవారం నకిరేకల్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాల వినియోగంతో స్థానిక కళాకారులకు వృత్తి పని, లబ్ధి చేకూరుతుందన్నారు.

సంబంధిత పోస్ట్