గ్రామ స్థాయి నుండి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి

72చూసినవారు
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుండి పై స్థాయి వరకు అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసంఇప్పటికే సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు మరియు భవనాలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి చేయాల్సిన పనుల నివేదికలు తెప్పించుకున్నారు.

సంబంధిత పోస్ట్