పాఠశాల ద్వారా క్రమశిక్షణను అలవాటు చేయాలి

83చూసినవారు
పాఠశాల ద్వారా క్రమశిక్షణను అలవాటు చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయంసహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని , రెండవ జత నాణ్యతతో ఒక పద్ధతి ప్రకారం స్వయం సహాయక సంఘాలు అప్పగించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్