గ్రంధాలయం ఎదుట నిరుద్యోగులు భారీ నిరసన

73చూసినవారు
నల్గొండ కేంద్రం గ్రంధాలయం ఎదుట సోమవారం నిరుద్యోగులు ప్రభుత్వం పై భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ. యు విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ నిరుద్యోగుల సమస్యలపై పూనుకున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, గ్రూప్ 2 అండ్ 3 పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ పై తక్షణమే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్