విద్యుత్ సరఫరాలో అంతరాయం

81చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
నల్గొండ పట్టణంలో విద్యుత్తు లైన్ల మరమ్మత్తు పనులు చేపడుతున్న కారణంగా గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పట్టణంలోని రహమాన్ బాగ్, శ్రీరామ్ నగర్ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్కో ఏడీఈ నవీద్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్