పెండింగ్లో ఉన్నప్పుడు భూసేకరణ పనులను పరిశీలించాలి

71చూసినవారు
పెండింగ్లో ఉన్నప్పుడు భూసేకరణ పనులను పరిశీలించాలి
ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ మసేకరణ ఎక్కడా పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్