సంచలన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం కల్పిస్తే సమాజంలో మార్పుకు మనం నాది కావచ్చు అని జిల్లా ఆదనపు కలెక్టర్ పూర్ణచంద్ర అన్నారు. గురువారం అంబేద్కర్ భవన్లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్త లాప్-వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిజంలో నిరంతరం మనల్ని మనం నవీకరించుకోవాలని అన్నారు.