టీ జి లెక్చరర్స్ ఫోరం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పెరిక మధు

65చూసినవారు
టీ జి లెక్చరర్స్ ఫోరం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పెరిక మధు
నల్లగొండ లోని లెక్చరర్స్ భవన్లో టిఎల్ఎఫ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ సమాలోచన సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో భాగంగా నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పెరిక మధును టిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ కత్తి వెంకటస్వామి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్