నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో
విద్యార్థులు మంగళవారం విసి చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ
విద్యార్థులు, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ లేని పోని నిబంధనలు పెడుతూ విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని
విద్యార్థులు తెలిపారు.