రెండవ ఏ ఎన్ ఎం ల నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం నల్గొండ కలెక్టరేట్ వద్ద బతుకమ్మలతో వినూత్న నిరసన చేపట్టడం జరిగింది. రెండవ ఏన్ఎం జిల్లా నాయకురాలు రత్న కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ
నోటిఫికేషన్ రద్దుచేసి వెంటనే రెగ్యులైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులైజేషన్ చేసేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె మాట్లాడారు.