NEET పేపర్ లీకేజీ కేసు.. గుజరాత్‌లో ఏడు చోట్ల సోదాలు

74చూసినవారు
NEET పేపర్ లీకేజీ కేసు.. గుజరాత్‌లో ఏడు చోట్ల సోదాలు
NEET-UG పేపర్ లీకేజీ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నీట్ పేప‌ర్ లీకేజీ కేసులో సీబీఐ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు.. ముఖ్యంగా ఆనంద్ జిల్లాతో పాటు ఖేడా, అహ్మాదాబాద్, గోద్రా జిల్లాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్