ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతి

54చూసినవారు
ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతి
ఢిల్లీలో శుక్రవారం వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సులు, ట్రక్కులు కూడా నీటిలో మునిగిపోయాయి. అనంతరం రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగు వేర్వేరు ఘటనల్లో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 8, 10 ఏళ్ల ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు బాలికలు ఆడుకుంటూ నీట మునిగి మృతి చెందినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్