న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత?

82చూసినవారు
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత?
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పనుల కోసం నాలుగేళ్లపాటు మూసివేయనున్నారని సమాచారం. ఈ రైల్వే స్టేషన్ ను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఇప్పుడు దశలవారీగా ఈ పనులను చేయాలని నిర్ణయించారు. 2023 బడ్జెట్ సెషన్ లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను ఎప్పటి నుంచి మూసివేస్తారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్