తెలంగాణ ప్రభుత్వ
ం మంత్రులకు కొత్త వాహనాలు అందించింది. గత ప్రభుత్వం అప్పటి సీఎ
ం కేసీకేసీఆర్ కాన్వాయ్ కోసం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహన
ాలను కొనుగోలు చేశారు. అయితే, బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ కొత్త వాహనాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాత కాన్వాయ్నే ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ ల్యాండ్ క్రూయిజర్ కార్లను
కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మంత్రులకు కేటాయించింది.