కడెంలో మొసలి కలకలం

76చూసినవారు
కడెం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి మొసలి కలకలం రేపింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాజెక్టులో నుంచి ఒక పెద్ద మొసలి మండల కేంద్రంలోని రామాలయ పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు కనిపించింది. దీంతో వారు దాన్ని తాడుతో తాడుతో బంధించి ప్రాజెక్టులో వదిలిపెట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్