అభయారణ్యానికి పెరుగుతున్న పర్యాటకులు

50చూసినవారు
అభయారణ్యానికి పెరుగుతున్న పర్యాటకులు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న కవ్వాల్ అభయారణ్యంలోని సుందర ప్రదేశాలను చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. అభయారణ్యం పక్షులు, వన్యప్రాణులు, సహజ సిద్ధమైన సుందర ప్రదేశాలకు పెట్టింది పేరు. ప్రభుత్వం అటవీ శాఖ వారు కూడా పలు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఆయా సుందర ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తున్నారు.

సంబంధిత పోస్ట్