పివిటిజీలు అభివృద్ధి చెందేలా చర్యలు

51చూసినవారు
పివిటిజీలు అభివృద్ధి చెందేలా చర్యలు
పివిటిజలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. గురువారం సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉన్న పీవీటీజీలను పేపర్ ప్లేట్, ఇప్పపువ్వు ప్రాసెసింగ్, పేపర్ బ్యాగ్ యూనిట్లు స్థాపించి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్