ఇంద్రవెల్లి అమరవీరులకు మంత్రి నివాళి

74చూసినవారు
ఇంద్రవెల్లి అమరవీరులకు రాష్ట్ర మంత్రి సీతక్క నివాళి అర్పించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం మంత్రి సీతక్క ఇంద్రవెల్లి మండల కేంద్ర శివారులో ఉన్న అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణక్కతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్