జన్నారం మండలంలోని తపాలాపూర్
గ్రామ పిహెచ్సిలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వైద్యశాఖ ఎస్ఎంఓ డాక్టర్ అతుల్ నిగం పరిశీలించారు. బుధవారం ఉదయం ఆయన
పిహెచ్సిని సందర్శించారు అనంతరం అక్కడ ని
ర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్య
క్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది కే. కమ
లాకర్, అపరంజి, ఆశ వర్కర్లు విజయ, లలిత, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.