ముగిసిన అఖండ హరినామ సప్తాహం

577చూసినవారు
తానూర్ మండలం మొగిలి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో అఖండ హరినామ సప్తాహం వేడుకలు గురువారం ముగిశాయి. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు వైభవోపేతంగా కొనసాగాయి. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కాశీనాథ్ మహరాజ్‌ భజన, సంకీర్తన నిర్వహించారు. కాశీనాథ్ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భగవన్నామస్మరణ కలిగి ఉండాలని, మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్