వివిధ కేసుల్లో పట్టుబడి వాహనాలకు వేలంపాట

54చూసినవారు
భైంసా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి రజాక్ ఆధ్వర్యంలో బుధవారం వివిధ కేసుల్లో పట్టుబడి జప్తు చేసిన వాహనాలను బుధవారం వేలంపాట నిర్వహించారు. ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా 70వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ నజీర్ హుస్సేన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్