ఏప్రిల్ 1నుంచి విట్టపూర్ లో క్రికెట్ టోర్నీ

53చూసినవారు
ఏప్రిల్ 1నుంచి విట్టపూర్ లో క్రికెట్ టోర్నీ
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని విట్టపూర్లో గ్రామస్తుల సహకారంతో ఏప్రిల్ 1నుంచి క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుం రూ. 1200 కాగా విజేతగా నిలిచిన మొదటి జట్టుకు రూ. 25వేలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 12, 500 అందించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్