శాంతి సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

70చూసినవారు
భైంసా పట్టణంలో వినాయకుడి ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం మున్సిపాల్ కౌన్సిల్ హాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి హాజరైన మాట్లాడారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలన్నారు.
నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి సూచించారు. ఏఎస్పీ అవినాశ్, ఆర్డీఓ కోమల్, మున్సిపల్ వైస్ చేర్మెన్ జాబిర్ హైమాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్