కూలిన ఇల్లును పరిశీలించిన డీఎల్పిఓ

66చూసినవారు
కూలిన ఇల్లును పరిశీలించిన డీఎల్పిఓ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి లోకేశ్వరం మండలం జోహార్పూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలి కామిడి లక్ష్మి ఇల్లు కుప్పకూలింది. విషయం తెలుసుకున్న డీఎల్పీఓ సుదర్శన్ బుధవారం సందర్శించి కూలిన ఇల్లును పరిశీలించారు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామని వృద్ధురాలికి భరోసా ఇచ్చారు. వారితో పాటు ఎంపిడిఓ సోలమన్ రాజ్, ఆర్ఎ బాలకిషన్, మాజీ సర్పంచ్ దిగంబర్, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

సంబంధిత పోస్ట్