ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దు: ఎస్ఐ

50చూసినవారు
ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దు: ఎస్ఐ
బాసర మండల కేంద్రంలో ప్రతి బుధవారం జరిగే కూరగాయల సంతతో వ్యాపారులతోపాటు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సంత కోసం సరైన స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వ్యాపారులు కూరగాయలను అమ్ముకుంటున్నారు. దీంతో ప్రధాన రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగడంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని ఎస్ఐ గణేష్ వ్యాపారస్తులకు సూచించారు.

సంబంధిత పోస్ట్