గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత్త

59చూసినవారు
ఎగువ మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 481 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు గురువారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358. 70 కు చేరగా ఒక గేటు ద్వారా 481 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్