నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో గురువారం పత్తి ధరలను మార్కెట్ అధికారులు వెల్లడించారు. ప్రవేట్ మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ. 7, 200 పలుకగా, సీసీఐలో మాత్రం రూ. 6, 920 పలికిందన్నారు. గత రెండు రోజులుగా ప్రవేట్ మార్కెట్లో పత్తి ధర ఎలాంటి మార్పు లేదు. అలాగే సిసిఐ పత్తి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.