భారీగా బిజెపిలో చేరిన మహిళలు

66చూసినవారు
భారీగా బిజెపిలో చేరిన మహిళలు
బైంసా మండలంలోని దేగాం గ్రామం నుండి భారీ మొత్తంలో మహిళలు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ లో చేరారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి మోడీ పాలన దేశాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్