విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలి

68చూసినవారు
విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలి
ప్రభుత్వ సంస్థల్లో చదివే విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో వంటగది, డైనింగ్ హాల్, వంట కోసం ఉపయోగించే వాటర్ ట్యాంకును పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేసారు. ఫుడ్ ఫాయిజన్ వలన అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్