కమిషనర్ కుమారుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్

54చూసినవారు
కమిషనర్ కుమారుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్ లు మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ రప్పు తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్